రెవెన్యూ అధికారులు నిద్రలో.. అక్రమార్కుల సంపాదన కోట్లల్లో
వైఎస్ఆర్ జిల్లా కమలాపురం రెవెన్యూ అధికారుల మొద్దు నిద్ర అక్రమార్కులకు కోట్లాది రూపాయలు తెచ్చే వరమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ మండల పరిధిలోని సరిహద్దులు కూడా తెలియని తహసీల్దారు, మండల రెవెన్యూ సిబ్బంది విధులు...