37.2 C
Hyderabad
March 28, 2024 19: 27 PM

Tag : Rice Procrurment

Slider కరీంనగర్

ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందీ లేదు

Satyam NEWS
ఈ వానాకాలం పంట సేకరణకు ప్రభుత్వం సర్వం సిద్దంగా ఉందన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. నేడు కరీంనగర్లో మాట్లాడుతూ దాదాపు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంటుందని దీనికి...
Slider నిజామాబాద్

తొందరపడి బియ్యం అమ్ముకోవద్దు.. లాభం వస్తుంది ఆగండి

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పాత బాన్సువాడ, వర్ని, బీర్కూరు లలో ఏర్పాటు చేసిన  వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ...
Slider కరీంనగర్

తెలంగాణ రైతు పండించిన ప్రతీ గింజా కొంటాం

Satyam NEWS
2022 – 23 వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లపై నేడు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విస్తృతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన...
Slider ఆదిలాబాద్

బియ్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి సిర్పూర్ ఎమ్మెల్యే

Satyam NEWS
ఆసిఫాబాద్ MLS పాయింట్ లో ఇటీవల వెలుగు చూసిన భారీ (8400 క్వింటాళ్ల) బియ్యం కుంభకోణం పై పలు అనుమానాలు ఉన్నాయని భాజపా నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఈ రోజు కాగజ్...
Slider నల్గొండ

సి.ఎం.ఆర్. బియ్యం సత్వరమే అందించాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లాలో ఖరీఫ్ 2021-22 సంవత్సరానికి సంబంధించి సి.ఎం.ఆర్ బియ్యాన్ని సత్వరమే అందించాలని మిల్లుల యాజమాన్యులను అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లాలోని...
Slider కరీంనగర్

మిల్లుల్లో కటింగ్ లేకుండా ధాన్యం సేకరణ

Satyam NEWS
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతుపల్లి గ్రామం లో PACS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈసారి...
Slider తెలంగాణ

రైతుల నుంచి ధాన్యం సేకరించే వాహనాలకు జియో ట్యాగింగ్

Satyam NEWS
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియం లో...