నిరాశ్రయులైన రోగులకు అండగా నిలిచిన కడప డి.ఎస్.పి
నిరాశ్రయులైన రోగులకు అండగా తానున్నానంటూ నిలిచారు కడప డి.ఎస్.పి బి.సునీల్ కుమార్. వివరాల్లోకి వెళితే.. రిమ్స్ ఆస్పత్రిలో అంటురోగాల వార్డులో నా..అంటూ ఎవరూ లేని 15 మంది చికిత్స పొందుతున్నారు. చలి కాలం నేపథ్యంలో...