39.2 C
Hyderabad
March 29, 2024 15: 44 PM

Tag : River Godavari

Slider పశ్చిమగోదావరి

మిత్రులతో గొడవలు: యువకుడు ఆత్మహత్య

Satyam NEWS
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గోదావరి బ్రిడ్జి పైనుంచి దూకి పొన్నపల్లి రామకృష్ణ (30) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నరసాపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన రామకృష్ణ అవివాహితుడు. డ్రైవర్ గా...
Slider ఖమ్మం

మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద ప్రవాహం

Satyam NEWS
భారీ వర్షాల కారణంగా మళ్లీ గోదావరి స్థాయి పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతున్నది. 9 లక్షల క్యూసెక్కులను దాటుతున్న పరిస్థితుల నేపథ్యంలో కొత్తగూడెం, ములుగు...
Slider తూర్పుగోదావరి

వరద ఉధృతి ఎక్కువగా ఉంది… గోదావరి లోకి వెళ్లద్దు

Satyam NEWS
గోదావరి పొంగు ఎక్కువ ఉన్నందున ఎవరైనా గోదావరి దగ్గరకు వెళ్లినా, అనుమతి లేకుండా నాటు పడవలుఫై తిరిగినా అటువంటి వారి ఫై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం సబ్ కలెక్టర్ కట్టా హెచ్చరించారు....
Slider తూర్పుగోదావరి

ఉపశమించిన గోదారమ్మ ఊపిరి పీల్చుకున్న రెవిన్యూ అధికారులు

Satyam NEWS
కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పరిధిలోగల ముంపు గ్రామ ప్రాంతాలు అయినా కుండలేశ్వరం, పల్లిపాలెం, పల్లంకురు రేవు, బూలవారిమొండె వద్ద వరద ఉధృతి మెల్లమెల్లగా రెండు అడుగుల మేర తగ్గు మొహం...
Slider ఖమ్మం

జలదిగ్బంధంలో భద్రాచలం: మూడు రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు

Satyam NEWS
పవిత్ర పుణ్య క్షేత్రమైన భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. దాంతో తీర ప్రాంతం అతలాకుతలమమవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితో భద్రాద్రి వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది....
Slider ఖమ్మం

వరదలపై జిల్లా అధికారులతో సమీక్షించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో సైతం భారీగా వర్షలు కురుస్తున్న తరుణంలో భద్రాచలం, శ్రీరామ్...
Slider ఖమ్మం

భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Satyam NEWS
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాద్రి జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్...
Slider వరంగల్

ములుగు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తం

Satyam NEWS
ఎడతెరిపి లేని వాన కారణంగా ములుగు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తం అయిందని, తక్షణమే జిల్లా అధికారులు సహాయక చర్యలు మరింత ముమ్మరం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే...
Slider తూర్పుగోదావరి

గోదావరికి వరద సూచికతో అధికార యంత్రాంగం అప్రమత్తం

Satyam NEWS
గోదావరి నదికి ఆకస్మిక వరదలు వచ్చే హెచ్చరికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చెయ్యడం జరిగిందని  జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుతం...
Slider తూర్పుగోదావరి

గోదావరిలో మళ్లీ విహార యాత్ర: పేరంటాలపల్లి బోట్లకు గ్రీన్ సిగ్నల్

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు పేరంటాలపల్లి- పోనిమ్మగండి లాంచీల రేవు నుండి పైలెట్ బోటు వెనుక లాంచీలు జల విహార యాత్రకు బయలుదేరి వెళ్ళాయి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక ఆపరేషన్ నిబంధనలు పై...