31.7 C
Hyderabad
April 19, 2024 00: 47 AM

Tag : Road Accident

Slider కడప

ఇసుక టిప్పర్లు అతివేగంతో తరచూ ప్రమాదాలు..

Satyam NEWS
కడప జిల్లా నందలూరు మండలం కేంద్రంలో ఇసుక టిప్పర్ అతివేగం మూలంగా గురువారం రాత్రి అనర్ధం సంభవించింది. మండలంలోని ఆడపూరు లో ఇసుక క్వారీ ఇటీవల ఏర్పాటు చేశారు. నిత్యం వందలాది వాహనాలు ఇసుక...
Slider మెదక్

మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కి తప్పిన పెను ప్రమాదం

Satyam NEWS
రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కి పెను ప్రమాదం తప్పింది. సీఎం కేసీఆర్ పర్యటన అనంతరం మంత్రి హరీష్ రావు సిద్ధిపేట నుండి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో సిద్ధిపేట నాగుల బండ...
Slider హైదరాబాద్

గ్లాండ్ ఫార్మా వాహనం ఢీ కొని ఇద్దరు మృతి

Satyam NEWS
సంగారెడ్డి  జిల్లా పటాన్ చెరు వద్ద జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మా కంపెనీకి చెందిన బస్సు డ్రైవర్ మితిమీరిన వేగానికి, నిర్లక్ష్యానికి ఇద్దరు కార్మికుల నిండు ప్రాణాలు బలి అయ్యాయి....
Slider విజయనగరం

ట్రాఫిక్ సిబ్బంది అలెర్ట్ తో తప్పిన పెను ప్రమాదం..400 లీటర్ల డీజిల్ లీక్..!

Satyam NEWS
విజయనగరం జిల్లా కేంద్రం లో ట్రాఫిక్ పోలీసుల అలెర్ట్ తో పెను ప్రమాదం తప్పింది. దాదాపు 400 లీటర్ల డీజిల్ ట్యాంకర్ లీక్ అయి..రోడ్డంతా కారడం..సకాలంలో ట్రాఫిక్ ఏఎస్ఐ,పీసీలు అలెర్ట్ అయి తమ పై...
Slider చిత్తూరు

గుర్తు తెలియని వాహనం ఢీ: పసిపాప సహా ముగ్గురి మృతి

Satyam NEWS
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం, బెంగుళూరు రోడ్డులోని బిస్కట్స్ ఫ్యాక్టరి వద్ద కొద్ది సేపటి కిందట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులతో పాటు 9ఏళ్ళ చిన్నారి దుర్మరణం చెందారు. చనిపోయిన...
Slider తూర్పుగోదావరి

Road Accident: ఐదు నెలల చిన్నారితో సహా 4 గురు మృతి

Satyam NEWS
తూర్పు గోదావరి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో విషాదం ఏమిటంటే మృతుల్లో ఐదు నెలల చిన్నారి కూడా ఉంది. పెద్దాపురం ఎడిబి రోడ్డు...
Slider హైదరాబాద్

రోడ్డు ప్రమాదంలో పోలీసులు ఇన్ స్పెక్టర్ మృతి

Satyam NEWS
అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద విజయవాడ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుల్తాన్ బజార్ పోలీసు ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్ తో పాటు ఆయన భార్య ఝాన్సీ మృతి...
Slider విజయనగరం

విజయనగరం లో రాత్రి పూట జరిగిన ప్రమాదం.. ఎంతమందంటే…!

Satyam NEWS
విజయనగరం జిల్లా కేంద్రంలో.. సీతం కాలేజీ వద్ద  రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఒడిషాకు చెందిన బోర్ వెల్ లారీ ఐదుగురు తో వెళుతుండగా.. సీతం కాలేజీ పక్కనే నీలగిరి చెట్టు...
Slider కర్నూలు

పత్తికొండలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

Satyam NEWS
కర్నూలు జిల్లా పత్తికొండలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దురదృష్టకర సంఘటనలో ఇద్దరు మరణించారు. పత్తికొండ హోసూర్ రోడ్డు లో వేరు సెనగ నూర్పిడి  ట్రాక్టర్, స్కూటర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగి ఇద్దరు...
Slider విజయనగరం

సిలెండ‌ర్ల లారీని ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి…!

Satyam NEWS
ఈ ఉద‌యం ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా  ఐద‌వ బెటాలియ‌న్ స‌మీపంలో సుంక‌రి పేట వ‌ద్ద‌…రెండు ఆర్టీసీ బ‌స్సులు ఢీ కొన్న  ఘ‌ట‌న‌లో ముగ్గ‌రు మృతి చెంద‌గా..39 మంది గాయ‌ప‌డ్డారు. విజ‌య‌న‌గ‌రం నుంచీ విశాఖ వెళుతున్న...