ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. బీపీ డౌన్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే స్టార్ హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మృతి...