వర్షాలతో ప్రజలు చనిపోతుంటే కెసిఆర్ మాత్రం ప్రగతి భవన్ దాటరు
రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలకు వరదల్లో చిక్కి ప్రజలు చనిపోతుంటే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మండి పడ్డారు....