ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రభుత్వానికి రూ. 2,424 కోట్లు డివిడెండ్ చెల్లించింది. పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం (DIPAM) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని...