Slider చిత్తూరుకరోనా రోగి కొన ఊపిరిని తీసేసిన ఆసుపత్రులుSatyam NEWSAugust 11, 2020August 11, 2020 by Satyam NEWSAugust 11, 2020August 11, 202001069కరోనా రోగి ప్రాణం తీసేశారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈ దయనీయమైన సంఘటన జరిగింది. కరోనా సోకి, వైద్యం కోసం వెళ్లిన ఓ వ్యక్తిని అక్కడికి పోండి, ఇక్కడికి పొండి అంటూ తిప్పారు. దాంతో...