హరి హర క్షేత్రం శబరిమల స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప నామస్మరణతో మార్మోగోంది. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరవేస్తూ ఆలయానికి...
శబరిమల స్వామి అయ్యప్ప శరణు ఘోషతో మారుమోగి పోతున్నది. అక్కడ ఇసుక వేస్తే రాలని పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం పంపా నది, శబరిమల సన్నిధానం వద్ద భారీగా అయ్యప్ప దీక్షలో ఉన్న...
కేరళలోని శబరిమలకు భక్తులు పోటెత్తారు. రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులను తెరిచారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం కేరళతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,...
కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది. రేపటి నుంచి భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, డిసెంబర్ 27న మండల పూజ నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 31 నుంచి జనవరి...
శబరిమలలో మకరజ్యోతి దర్శనంతో భక్తులు పులకించిపోయారు. పొన్నాంబలమేడు కొండపై నుంచి భక్తులకు మకరజ్యోతి దివ్య దర్శనం జరిగింది. మకర జ్యోతి దర్శనం కోసం అక్కడికి చేరుకున్న లక్షలాది మంది అయ్యప్పస్వాముల అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు...
టిఎస్ ఆర్టిసి సంస్థ అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త తెలిపింది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయితీగా...
శబరిమలలో మకరజ్యోతి యాత్ర నవంబర్ 16 సాయంత్రం ప్రారంభం కానుంది. శబరిమలలో మండల పూజ కోసం నవంబర్ 17 నుండి డిసెంబర్ 27 వరకు శబరిమల ఆలయాన్ని తెరిచే వుంచుతారు. డిసెంబర్ 27న శబరిమల...
శబరిమల ఆలయ పరిసర ప్రాంతంలో పేలుడు పదార్థాలను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయ్యప్ప ఆలయ మార్గంలోని పెన్ఘాట్ వంతెన కింద మొత్తం 6 జిలెటిక్స్టిక్స్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బాంబు స్క్వాడ్ సాయంతో...
విశాఖపట్నం నుంచి అయ్యప్ప స్వామి సన్నిధి శబరిమలకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించింది. ఆలయాన్ని సందర్శించే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కోసం APSRTC విశాఖపట్నం రీజియన్ నుంచి శబరిమలకి 60 ప్రత్యేక బస్సులను...
ఈ సంవత్సరం శబరిమల యాత్రకు భక్తులను అనుమతించేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధం అయింది. అయితే ఇందుకోసం కొన్ని కఠినతరమై నిబంధనలు ఏర్పాటు చేసింది. ఈ ఏడాది శబరిమల యాత్ర నవంబర్ 16 నుంచి మొదలు...