అన్నమయ్య జిల్లా పీలేరు లో టీడీపీ రా కదలిరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడుని స్టేజి పై సమగ్ర శిక్షా ఉద్యోగులు కలిశారు. వారికి సంబంధించి ప్రధాన డిమాండ్స్...
సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరాహార దీక్షలు 16 వ రోజుకు చేరాయి. నేడు మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తా వద్దకు వెళ్లి...
తమ డిమాండ్లు పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్షలు 10 వ రోజుకు చేరాయి. నేడు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. అటువైపుగా వెళ్తున్న...
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సిబ్బందికి మినిమమ్ స్కేల్ ఇచ్చినందుకు సీఎం జగన్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి లకు కడపజిల్లా రాయచోటి ప్రాంతసమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ...
కరోనాతో చనిపోయిన ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగస్తుల కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ఒప్పంద పొరుగు సేవల గౌరవ అధ్యక్షులు డాక్టర్ గుండబాల మోహన్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష విభాగంలో ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక పద్ధతిలో ఆర్ట్ , క్రాఫ్ట్ ,వ్యాయామ విద్య బోధకులను పని చేస్తున్నారు. వీరికి నాలుగు సంవత్సరాల నుంచి...
శ్రీకాకుళం జిల్లా కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాలలో పని చేస్తున్న 20 మంది అధ్యాపకులకు మళ్లీ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ 20 మందిని అప్పటి సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి శ్రీనివాస రావు అర్ధంతరంగా తొలగించారు....
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ముత్తా నగర్ మున్సిపల్ హైస్కూల్ ఆర్ట్ టీచర్ మంగళవారం ఆత్మహత్య యత్నం చేసింది. ప్రదానోపాధ్యా యురాలు హాలిమ్ పార్ట్ టైమ్ డ్రాయింగ్ టీచర్ నాగదేవి ని ఫుల్ డే పని...
సమగ్ర శిక్ష ఒప్పందం, పొరుగు సేవల వ్యాయామ ఉపాధ్యాయుల క్యాలెండర్ ను సంఘ గౌరవ అధ్యక్షుడు డా. గుండ బాల మోహన్ గురువారంనాడు ఆవిష్కరించారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక కలెక్టర్ బంగ్లా వద్ద సంఘ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష విభాగంలో ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక పద్ధతిలో ఆర్ట్ , క్రాఫ్ట్ ,వ్యాయామ విద్య బోధకులు పని చేస్తున్నారు. అయితే వీరికి నాలుగు సంవత్సరాల...