ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ సంచలనం కలిగించిన ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడి కోసం పలు రోజులుగా పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితుల కోసం ఎస్టీఎఫ్, ఏటీఎస్ బృందాలు గాలిస్తున్నాయి. పశ్చిమ...
మెయిన్పురి లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సమాజ్ వాది పార్టీ రాజకీయాల్లో శివపాల్ సింగ్ యాదవ్ స్థాయి పెరిగింది. ఆయన ప్రధాన పాత్రలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. శివపాల్...
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు నేతాజీ ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన ఉత్తరప్రదేశ్లోని యాదవ్ల ప్రాబల్యం ఉన్న మెయిన్పురి పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతున్నది. రేపు జరిగే ఈ...
ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్పురి పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఈ ఉప ఎన్నికలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ...
సమాజ్వాదీ పార్టీ అగ్రనేత అజంఖాన్ ఓటరు హక్కును రద్దు చేశారు. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించారు. డిసెంబర్ 5న జరగనున్న రాంపూర్ ఉప ఎన్నికల్లో ఆజం ఖాన్ ఇకపై ఓటు వేయలేరు. బుధవారం...
ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్పురి లోక్సభ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 5న ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి....
ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ను ప్రకటించింది. ఈ స్థానం నుంచి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్...
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి లోక్సభ స్థానానికి, రాంపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ ప్రక్రియ ముగిసేందుకు కేవలం ఏడు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రెండు స్థానాలకు...
అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బీజేపీకి చెందిన ప్రముఖుల సూచనల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో...
మరణించిన రాజకీయ మల్లయోధుడు ములాయం సింగ్ యాదవ్ రాజకీయ, వ్యక్తిగత జీవితంలో సంచలనాలకు కొదవే లేదు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన గుప్తా సృష్టించిన సంచలనం కూడా అంతా ఇంతా కాదు....