ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేస్తే ..అరెస్ట్ లు..! ప్రశ్నిస్తే దాడులు! ఇదే పల్నాడులో జరుగుతున్న రౌడీ రాజకీయం. ఈ రాజకీయంలో వైసీపీ నేతలే అధికంగా బలయ్యారు. పల్నాడులోని 7 నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ...
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం లోని ఏ ఒక్క ఇసుక రీచ్ కు కూడా అనుమతులు లేవని గత మార్చి నెలలోనే నారాయణ నెల్లూరు కామంతరాజపురం బాలరాజు పల్లె నందలూరు మండలం సుండుపల్లె సిద్ధవటం...
అన్నమయ్య జిల్లా రాజంపేట మందరం లో ఇసుక దోపిడీ కొనసాగుతున్నది. ఏప్రిల్ లో ఈసీ గడువు ముగిసినా అక్రమ ఇసుక తరలింపు కొనసాగుతోంది. చెయ్యేరు లో గుడారము వేసి మనుషులను పెట్టి బిల్లులు ఇస్తూ...
వనపర్తి జిల్లా పెబ్బేరులో విలేకరులపై దాడి చేసిన ఇసుక మాఫియాపై, నిర్లక్ష్యంగా ఉన్న పెబ్బేరు ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని వనపర్తిలో (నాజా) నాన్ అక్రీడేటెడ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా...
ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో అనునిత్యం సాగుతున్న ఇసుక మాఫియా దోపిడిపై ఎస్ ఈ బి అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ మేరకు నడిపల్లిలో తమ్మిలేరు నదీ పరివాహక ప్రాంతాన్ని ఎస్ ఈ బి ...
ఏలూరు జిల్లా పెదవేగి మండలం నడిపల్లి గ్రామం లో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని, తమ్మిలేరు నదిని ఆనుకుని ఉన్న పంట పొలాలను కూడా వదల డం లేదని ఆ గ్రామ రైతులు స్పందన ద్వారా...
ఉమ్మడి కడపజిల్లా సిద్ధవటం మండలంలో జంగాలపల్లె ఇసుక రీచ్ గడువు ముగిసిన అక్రమంగా నిర్వహించడం పై పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించిన జంగాలపల్లె గ్రామస్తులు దెబ్బకు రీచ్ మూతపడే బీజాలు బయటపడ్డాయి. టిప్పర్ ఆటో...
అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ హెచ్చరించారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమీక్ష...
వనపర్తి జిల్లా ఘనపురం మండలంలో ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి సహకారంతో ఇసుక మాఫియా కోట్లాది రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సామాజిక కార్యకర్త,న్యాయవాది, జర్నలిస్ట్ దిడ్డి ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఇసుక...