పదమూడు వందల కోట్ల వార్షిక టర్నోవర్ నమోదు చేసిన సంగం డెయిరి సంగం వార్షిక టర్నోవర్ పదమూడు వందల కోట్ల రూపాయలు మించటంలో కంపెనీ సిబ్బంది కృషి ఎంతో ఉందని, సంగం డెయిరి ఉత్పత్తుల...
రాష్ట్ర ప్రభుత్వం సంగం డైరీని తన అధీనంలోకి తీసుకుని తెనాలి ఆర్డిఓ అజమాయిషీలో నిర్వహించేందుకు వీలుగా 27-04-2021 న జారీ చేసిన జిఓ నం. 19 చెల్లనేరదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు తీర్పునిచ్చింది....
సంగం డైరీ తో పోలిస్తే అమూల్ సంస్థ పోటీయే కాదని సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. రైతు సంక్షేమమే సంగం డైయిరీ లక్ష్యమని ఆయన అన్నారు. రొంపిచర్ల మండలంలో నల్లగార్లపాడు...
తెలుగుదేశం పార్టీ నాయకుడు, సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వదిలేలా కనిపించడం లేదు. తాజాగా మరో కేసు నమోదు అయింది. ధూళిపాళ్ల నరేంద్ర...
సంగం డైరీని దెబ్బతీసి అమూల్ కు కట్టబెట్టే కుట్రలో భాగంగానే దూళిపాళ్ల నరేంద్రను వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం...
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో సంగం డైరీ సమావేశానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పట్టణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ డాll చదలవాడ అరవింద...