సంగారెడ్డి జిల్లా పరిషత్తు మరిన్ని అవార్డులు సాధించాలి
కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో స్థానిక సంస్థలకు ఇచ్చే దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీ కరణ్ పురస్కారానికి సంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్తు ఎంపిక కావడం పట్ల ఆర్థిక మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు....