27.7 C
Hyderabad
April 24, 2024 09: 17 AM

Tag : Save Amaravathi

Slider గుంటూరు

రాజధాని నుంచి తరలించిన అన్ని కార్యాలయాలను వెనక్కి తెస్తాం

Satyam NEWS
ప్రజా రాజధాని అమరావతి విధ్వంసంలో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాజధాని లో  ఉన్న పలు ప్రధాన కార్యాలయాలను అమరావతికి దూరంగా వివిధ ప్రాంతాలకు తరలించారని,  రాబోవు 40 రోజులు తర్వాత ప్రభుత్వం...
Slider గుంటూరు

అంబేద్కర్ ను అవమానిస్తే జూపూడికి పుట్టగతులుండవ్

Satyam NEWS
రాజకీయ వ్యామోహంతో, పదవుల పాకులాట లో పడి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానిస్తే పుట్టగతులుండవు అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ప్రభుత్వ న్యాయ సలహాదారు జూపూడి...
Slider విశాఖపట్నం

ఏపీ రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి  సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, ప్రత్యేక హోదా అంశాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైజాగ్‌లో పరిపాలన రాజధాని ఏర్పాటు అయ్యే...
Slider ముఖ్యంశాలు

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు నల్ల బ్యాడ్జీలతో వెళ్ళండి

Satyam NEWS
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పిలుపు విజయవాడ నగరంలో శుక్రవారం జరుగనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు దళిత, గిరిజన ప్రజలు...
Slider గుంటూరు

పిల్లి పిల్లలను మార్చినట్లు వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి!

Satyam NEWS
పులి, సింహం, ఏనుగు అంటూ 55 నెలల పరిపాలనా కాలంలో బీరాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆఖరికి పిల్లి తన పిల్లలను ఏడు చోట్లకు మార్చుకున్నట్లు, వైకాపా ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
Slider గుంటూరు

డిసెంబర్ 17న 4వ తుగ్లక్ డే పాటిద్దాం

Satyam NEWS
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పిలుపు సర్వరోగాలకూ తెల్ల మాత్ర మందు అన్న చందంగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి వంటి అన్ని అంశాలను కోల్పోవటానికి,...
Slider గుంటూరు

గుడ్డి గుర్రాలు ఇకనైనా కళ్ళు తెరవాలి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదని, మూడు రాజధానులతోనే ఆకాశం ఊడి ఏపీపై  పడుతోందని ప్రచారం చేసిన వైకాపా నాయకులు, గత  తెదేపా ప్రభుత్వం  అమరావతిని ఏనాడో చంపేసిందని,  దానిని వైకాపా ప్రభుత్వం పూడ్చేసిందని  జ్యోతిష్యం...
Slider గుంటూరు

రుషికొండకు సిఎం జగన్ పరుగో పరుగు

Satyam NEWS
పిల్లి తన పిల్లలను ఏడు చోట్లకు మార్చుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిని 30 చోట్లకు మారుస్తానంటూ ఐదేళ్ల తర్వాత పలాయనవాదిగా  రిషికొండకు పరుగు తీస్తున్నారని, రాజధాని పేరు చెప్పలేక క్యాంపు కార్యాలయం...
Slider గుంటూరు

ఎన్నాళ్ళీ… దళితుల సంహార యాత్ర ?

Satyam NEWS
వైసిపికి అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య ప్రశ్న వైసీపీ ప్రభుత్వ పాలనలో  నాలుగేళ్ళ నుంచి దళితుల సంహార యాత్ర జరుగుతూనే ఉందని, రాష్ట్రంలో ఏదో ఒక చోట దళితుల ఆర్త నాదాలు వినబడకుండా, రక్తపు...
Slider గుంటూరు

వైకాపా బుక్ లెట్స్ పై మహానుభావుల ఫోటోలు, కొటేషన్లు తొలగించండి

Satyam NEWS
వై  ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైకాపా కోట్ల రూపాయల ఖర్చుతో మల్టీ కలర్ బుక్ లెట్స్ ప్రచురిస్తోందని, ఇందులో మహనీయుల పేర్లు, మహానుభావుల కొటేషన్లను వాడుతోందని, వాటిని వెంటనే తొలగించాలని అమరావతి బహుజన...