రాజధాని నుంచి తరలించిన అన్ని కార్యాలయాలను వెనక్కి తెస్తాం
ప్రజా రాజధాని అమరావతి విధ్వంసంలో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాజధాని లో ఉన్న పలు ప్రధాన కార్యాలయాలను అమరావతికి దూరంగా వివిధ ప్రాంతాలకు తరలించారని, రాబోవు 40 రోజులు తర్వాత ప్రభుత్వం...