23న హుజూర్ నగర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ఆందోళన
మార్చి 23న దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై నిర్వహించనున్న” సేవ్ జర్నలిజం” ను విజయవంతం చేయాలని టియుడబ్ల్యూజే యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం...