భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం. జరిగింది. అశ్వారావుపేట మండలం పాపిడిగూడెంలో స్కూలు బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది. చిన్నారులు ఉన్నారు. బస్సు బోల్తా పడడంతో వారందరికీ గాయాలయ్యాయి....
సూరత్లోని ఓల్పాడ్ ప్రాంతంలో గురువారం ఉదయం గుజరాత్లోని సూరత్లో ఘోర ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును ఢీకొంది. దీంతో భారీ పేలుడు సంభవించింది....