V serve foundation అనే సేవా సంస్థ తరపు నుంచి బి.దీప్తి, వారి కుటుంబ సభ్యులతో కలిసి, బండ్లగూడా లోని ఫలక్ నుమా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు స్కూల్ బ్యాగ్స్ అందించారు....
బడి బయట ఉన్న విద్యార్థుల వివరాలను శ్రీకాకుళం సమగ్ర శిక్ష ప్రభుత్వ పాఠశాల ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులు, సి.ఆర్.పి.లు, క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని పాత్రునివలస గ్రామపంచాయతీ పరిధిలోని చాపురం గ్రామంలో...
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ పాఠశాలల మీద పెను ప్రభావం చూపిస్తున్నది. ఈ నేపథ్యంలో మళ్లీ పాఠశాలలను బంద్ చేస్తారా అనే చర్చకు తెరలేచింది. తెలంగాణలోని పలు స్కూళ్లలో ఇప్పటి వరకు 103 మంది...
రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెబుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లోని చాలా చోట్ల స్కూళ్లు అధోగతిలోనే ఉన్నాయి. అదనపు తరగతి గదులు, విద్యార్థులకు సరిపడే మరుగుదొడ్లు, కూర్చోవడానికి బెంచీలు,...
ఈనెల 21 నుంచి పాఠశాలలు తెరిస్తే పిల్లల్ని పంపుతారా? ఎలా పంపుతాం? చూస్తూ చూస్తూ పిల్లల్ని ప్రమాదంలోకి నెట్టలేం కదా. కరోనా టీకా మందు వస్తేనే పాఠశాలకు తమ పిల్లలను పంపుతాం అని నిక్కచ్చిగా...
స్కూలుకు పోవడం ఇష్టం లేదో ఏమో కానీ ఒక బాలిక విషయం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం పెదగరువు ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కొర్ర నందిని ఈ...
కామారెడ్డి జిల్లా మద్దూనురు మండలంలోని పెద్ద ఎక్లారా గేట్ వద్ద గల బాలికల గురుకుల పాఠశాల అదనపు తరగతుల నిర్మాణ భవనాలకు జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా...
స్కూల్లో అల్లరి చేస్తున్నారన్న కారణంతో ఇద్దరు చిన్నారుల పట్ల హెడ్ మాస్టర్ అమానుషంగా ప్రవర్తించాడు. చిన్నారులను క్లాస్రూమ్లో బెంచీలకు కట్టేశాడు. కదిరి పట్టణలోని మశానంపేట స్కూల్లో ఈ ఘటన జరిగింది. స్కూల్లో అల్లరి చేస్తున్నారన్న...