కుర్చికి వినతిపత్రం ఇచ్చిన విద్యార్థి, యువజన సమితి నేతలు
జూన్ 13 న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 16 రోజులు గడుస్తున్నా ఉచిత పుస్తకాలు, ఉచిత డ్రెస్సులు అందించలేదు. దీంతో పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్బారు. అయినా...