30.7 C
Hyderabad
April 23, 2024 23: 27 PM

Tag : schools re opening

Slider హైదరాబాద్

కుర్చికి వినతిపత్రం ఇచ్చిన విద్యార్థి, యువజన సమితి నేతలు

Satyam NEWS
జూన్ 13 న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 16 రోజులు గడుస్తున్నా ఉచిత పుస్తకాలు, ఉచిత డ్రెస్సులు అందించలేదు. దీంతో పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్బారు. అయినా...
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి?

Satyam NEWS
తెలంగాణలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి ఇవ్వవచ్చునంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నివేదిక సమర్పించినట్లు తెలిసింది. అయితే తల్లిదండ్రుల ఇష్టం మేరకు ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లో విద్యాబోధన...
Slider మహబూబ్ నగర్

కరోనా నేపథ్యంలో పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలి

Satyam NEWS
చాలా కాలం తర్వాత పాఠశాలలు ప్రారంభమైనందున అన్ని గ్రామ పంచాయతీ, మండలాల్లోని పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని జడ్పి చైర్మన్ పి. పద్మావతి అధికారులకు సూచించారు.  శుక్రవారం జిల్లా ప్రజాపరిషత్ స్థాయి...
Slider నిజామాబాద్

పండగ వాతావరణంలో ప్రారంభమైన పాఠశాలలు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పాఠశాలలు పండగ  వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పాఠశాల అంగన్వాడీ కేంద్రాల వద్ద పండగ సందడి నెలకొంది. ఆయా గ్రామాల్లోని పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలలో చదువుల తల్లి సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక...
Slider ప్రత్యేకం

తెలంగాణ లో స్కూళ్లు తెరవడంపై క్లారిటీ

Satyam NEWS
తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై చాలా మంది అయోమయానికి గురవుతున్నారు. గురుకులాలు, హాస్టళ్ల ప్రారంభంపైనే హైకోర్టు స్టే విధించింది. మిగిలిన స్కూళ్లన్నీ తెరుచుకోవచ్చు. అయితే తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ లేదా...
Slider హైదరాబాద్

పాఠశాలలు తెరిచే వేళ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం

Satyam NEWS
సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్కూల్స్ ప్రారంభం అవుతుండడంతో అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ అంబర్పేట్ డివిజన్లోని పాఠశాలల ప్రిన్సిపల్స్ తో ప్రగతి స్కూల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రిన్సిపల్స్...
Slider ప్రత్యేకం

తెలంగాణ లో రేపటి నుంచి స్కూళ్లు బంద్

Satyam NEWS
స్కూళ్లలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య కాలేజీలు మినహా రాష్ట్రంలోని విద్యా సంస్థలు అన్నింటిని తాత్కాలికంగా రేపటి నుంచి మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ...
Slider ప్రత్యేకం

కరోనా కాటుతో భయం భయంగా బడికి…….

Satyam NEWS
2  నెల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు తరగతులను  రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ  పాఠశాలలో...
Slider మహబూబ్ నగర్

తెరుచుకున్న స్కూళ్లలో కరోనా మెడికల్ క్యాంప్

Satyam NEWS
కరోన వల్ల గత మార్చి నెలలో,  మూత పడ్డ పాఠశాలలు- ప్రభుత్వ ఆదేశాలతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి  ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రుల అంగీకారంతో- 9,10 తరగతుల విద్యార్థులు మాత్రమే పాఠశాల కు హాజరవుతున్నారు. కరోన...
Slider ఆదిలాబాద్

మాస్క్ లేకుంటే విద్యార్ధుల్ని కాలేజీకి రానివ్వద్దు

Satyam NEWS
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని అసిఫాబాద్, కాగజ్ నగర్  పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. కళాశాలల్లో నిర్వహిస్తున్న తరగతుల్లో హాజరు, సానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ తదితర...