దేశ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్ధి యువజనులదే
నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలుగా దేశాన్ని ఏలుతూ మతం ముసుగులో, ఫాసిజం మత్తులో పాలన చేస్తుందన్నారు. ఈ దేశాన్ని, దేశ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్ధి, యువజనులదే అని...