రాజగురువుకు తాడేపల్లి నుంచి వార్నింగ్?
జగన్ ప్రభుత్వంపై నిన్న తీవ్ర విమర్శలు చేసిన రాజగురువు విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి 24 గంటల్లో క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన ఉద్దేశ్యం ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదని స్వరూపానందేంద్ర...