38.2 C
Hyderabad
April 25, 2024 11: 36 AM

Tag : Simhachalam Temple

Slider ముఖ్యంశాలు

రాజగురువుకు తాడేపల్లి నుంచి వార్నింగ్?

Satyam NEWS
జగన్ ప్రభుత్వంపై నిన్న తీవ్ర విమర్శలు చేసిన రాజగురువు విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి 24 గంటల్లో క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన ఉద్దేశ్యం ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదని స్వరూపానందేంద్ర...
Slider విశాఖపట్నం

జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ ‘‘రాజగురువు’’

Satyam NEWS
నిన్న మొన్నటి వరకూ సీఎం జగన్ తో ‘‘రాజగురువు’’గా పూజలు అందుకున్న విశాఖ శారదాపీఠం స్వామీజీ తాజాగా జగన్ ప్రభుత్వంపై దారుణమైన విమర్శలు చేశారు. ‘‘ నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం చూడలేదు’’ అంటూ...
Slider విశాఖపట్నం

సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి రోజా

Satyam NEWS
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్.కే.రోజా నేడు విశాఖ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ...
Slider ఆధ్యాత్మికం

ఆషాడ పౌర్ణమి వేడుకలు: జూలై 12 న అప్పన్న గిరి ప్రదక్షిణ

Satyam NEWS
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ప్రతియేటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉత్సవాల్లో గిరిప్రదక్షిణ ఉత్సవం విశేష ప్రాచుర్యం పొందిందని అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి...
Slider విశాఖపట్నం

సింహాచలం ల్యాండ్ స్కాం లపై బిగుస్తున్న విజిలెన్స్ ఉచ్చు

Satyam NEWS
సింహాచలం  ల్యాండ్ స్కాం లపై విజిలెన్స్ ఉచ్చు బిగుస్తున్నది. ఆరోపణలు ఎదుర్కోంటున్న అధికారులు, సిబ్బందిని ప్రత్యక్షంగా విజిలెన్స్ విచారించనున్నది. సుమారు 860 ఎకరాలు చేతులు మారినట్టు దేవాదాయశాఖ అధికారులు ఇప్పటికే గుర్తించారు. పంచగ్రామల పరిధిలో...
Slider విశాఖపట్నం

అకారణంగా నన్ను ఎందుకు తొలగించావు జగనన్న?

Satyam NEWS
సింహాచలం దేవస్థానం లో పాలక మండలి సభ్యురాలి పదవి నుంచి తనను ఎందుకు తొలగించారు చెప్పాలని ఒక మహిళ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ను నేరుగా ప్రశ్నిస్తున్నారు. 2020 మార్చి నెలలో సింహాచలం...
Slider ఆధ్యాత్మికం

పాక్షిక కర్ప్యూ నేపథ్యంలో సింహాచలం దేవాలయ వేళల్లో మార్పులు

Satyam NEWS
బుధవారం (05-05-21)  నుంచి సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తులకు ఉదయం  6:30  గంటల నుంచి 11:30(AM)  వరకు దర్శనాలు.  ఉదయం 11:30 గంటల వరకు మాత్రమే భక్తులను ఆలయంలోపలికి అనుమతిస్తారు. అయితే...
Slider విశాఖపట్నం

కోవిడ్ నిబంధనల మేరకే సింహాచలంలో దైవ దర్శనం

Satyam NEWS
ప్రముఖ పుణ్య క్షేత్రమైన సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృహింసస్వామి వారి దేవాలయంలో పూర్తి స్థాయి కోవిడ్ నిబంధనలతో దర్శనాలకు వీలుకల్పించారు. భక్తులకు మాస్క్, భౌతిక దూరం, శానిటైజేషన్ తప్పనిసరి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి M.V. సూర్యకళ...
Slider ముఖ్యంశాలు

కరోనాతో సింహాచలం దేవస్థానం ఉద్యోగి మరణం

Satyam NEWS
సింహాచలం దేవస్థానంలో కరోనాతో ఒక ఉద్యోగి మరణించిన విషయం వాస్తవమేనని సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి M.V. సూర్యకళ తెలిపారు. అయితే మరణించిన ఉద్యోగి 17వ తేదీ నుంచి సెలవులో ఉన్నారని, 24వ తేదీన మరణించారని...
Slider విశాఖపట్నం

సింహాచలం దేవస్థానం ఈవోపై బదిలీ వేటు

Satyam NEWS
సింహాచల దేవస్థానంలో అవినీతి అక్రమాలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో దేవస్థానం ఈవో ఎం వెంకటేశ్వరరావు ను ప్రభుత్వం బదిలీ చేసింది. సింహాచలం దేవస్థానంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారి...