33.2 C
Hyderabad
April 25, 2024 23: 20 PM

Tag : Social Distencing

Slider ఆదిలాబాద్

సామాజిక దూరం పాటించని బ్యాంకు ఖాతాదారులు

Satyam NEWS
ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం లోని గల ప్రముఖ బ్యాంకు వద్ద బ్యాంకు వినియోగదారులు సామాజిక దూరాన్ని ఏ కోశానా పాటించడం లేదు. పలుమార్లు ప్రజాప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు వచ్చి చెప్పినప్పటికీ మళ్లీ అదే తీరు...
Slider హైదరాబాద్

పోలీసు కార్యాలయాల్లో కరోనా రక్షణ చర్యలు

Satyam NEWS
ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులు తరచూ కరోనా వైరస్ బారిన పడటం చూస్తూనే ఉన్నాం. ఎంత మంది వైరస్ బారిన పడినా సరే పోలీసుల విధినిర్వహణ ఆగడానికి వీల్లేదు. అందుకోసమే సాధ్యమైన...
Slider ముఖ్యంశాలు

తలుచుకుంటేనే భయంగా ఉంది. రాయాలంటేనే భయంగా ఉంది.

Satyam NEWS
తలుచుకుంటేనే భయంగా ఉంది. రాయాలంటేనే భయంగా ఉంది. ఈ రెండు ఫొటోలు చూశారుగా? ఈ ఫొటోలలో ఉన్నది హైదరాబాద్ కు చెందిన మీడియా ప్రతినిధులు. ఫొటో జర్నలిస్టులు. సచివాలయం కూల్చివేత సమయంలో విలేకరులను, ఫొటోగ్రాఫర్లను...
Slider మహబూబ్ నగర్

చిన్నవ్యాపారస్తుల పై నగర పంచాయతీ కమిషనర్ ప్రతాపం

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నగరంలో  వైన్స్ షాపుల ముందు సామాజిక దూరం పాటించకుండా మందు కొనుగోలు చేస్తున్నా పట్టించుకోని అధికారులు చిన్నాచితక వ్యాపారస్తుల పై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. గురువారం ఓ చిరు ...
Slider ఖమ్మం

బ్యాంకుల వద్ద సామాజిక దూరం అవసరం

Satyam NEWS
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. నగరంలోని ఆమ్ బజార్ కూరగాయల దుకాణాలను సందర్శించారు. వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి...
Slider కడప

కరోనా ఎఫెక్ట్: రాజంపేట డిఎస్పీ ఆగ్రహం… అనుగ్రహం

Satyam NEWS
సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని చెప్పినా వినని ప్రజలపై కడప జిల్లా రాజంపేట డిఎస్పీ నేడు తీవ్రంగా మందలించారు. ఇక్కడి కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మార్కెట్ లో కూరగాయలు కొనేందుకు ప్రజలు గుంపులు...
Slider హైదరాబాద్

కరోనా ఎలర్ట్: ఆశా వర్కర్లకే నిరాశాజనకమైన పరిస్థితులు

Satyam NEWS
హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట్ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సెంటర్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న...
Slider చిత్తూరు

విరాళాలు అందించిన వారందరికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే

Satyam NEWS
సోషల్ డిస్టెన్సింగ్ ఒక్కటే ఈ సమయంలో కరోనా విస్తృతికి అడ్డుకట్ట వేసే ప్రధాన ఆయుధమని అందువల్ల అందరూ దాన్ని పాటించాలని శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. నేడు ఆయన శ్రీకాళహస్తి పట్టణంలోని...
Slider నిజామాబాద్

కరోనా ఎలర్ట్: ఇంటి నుండి బయటికి ఎవ్వరూ రాకండి

Satyam NEWS
బిచ్కుంద మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల వ్యాపార సముదాయాలను జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యాపార సంస్థ వద్ద నీరు శానిటేషన్...
Slider ఆదిలాబాద్

సామాజిక దూరం పాటించి నిత్యావసర సరుకులు కొనాలి

Satyam NEWS
మ‌హామ్మారి కరోనా కట్టడికి కలిసికట్టుగా పోరాడాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్ర‌వారం నిర్మల్ ప‌ట్ట‌ణంలోని ఎన్టీయార్ స్టేడియంలో మంత్రి రైతు బ‌జార్, ఏరియా ఆసుప‌త్రిలోని...