సామాజిక న్యాయం దిశగా ‘భారతీయ సమాఖ్య’ ను వ్యవస్థాపిస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన సరిగ్గా వారం రోజుల తర్వాత దేశంలోని 37 విపక్ష పార్టీల...
సామాజిక న్యాయం అందించడంలో సుప్రీంకోర్టు వెనుకబడి ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం విషయంలో సుప్రీంకోర్టు తన మార్గాన్ని వీడినట్లే కనిపిస్తున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత...
సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్(ఎస్జెఆర్వో) కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్ కొంకిమళ్ళ శంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా సాయిబాబు శనివారం ఉత్తర్వులు జారీ...