జరుగుతున్న పరిణామాలలో మీడియా పాత్ర ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే… సమాధానం దొరకదు కూడా… అయితే ప్రధాన స్రవంతి మీడియాపై ఈ సోషల్ మీడియా కాలంలో ఎవరైనా అత్యంత నీచమైన కామెట్లు...
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. కడప జిల్లాకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. దీనిపై హైకోర్టు సుమోటోగా కేసు...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిపై సీబీఐ దర్యాప్తు ప్రారంభం అయింది. హైకోర్టు ఆదేశాలతో 12 కేసులను విశాఖలో సీబీఐ రిజిస్టర్ చేసింది. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు...
ప్రధాని నరేంద్ర మోడీపై అసభ్యకరమైన పోస్టింగ్ పెట్టిన ఒక ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ పై నిర్మల్ బిజెపి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అసభ్యంగా ఉన్న ఈ చిత్రాన్ని ఆ అధికారి వైరల్ చేశారని...
నిర్మల్ జిల్లాలో కొంత మంది తెలిసి తెలియని పరిజ్ఞానంతో ఇతర మతాలను, వ్యక్తులను కించపరిచేలా నిరాధారమైన పోస్టులు సోషల్ మీడియాలో పెడుతూ, ప్రజలలో వైషమ్యాలను పెంచేలా, భావోద్వేగాలను రెచ్చగొట్టేలా శాంతి భద్రతలకి విఘాతం కలిగేలా...
నిర్మల్ జిల్లాలో కొంత మంది తెలిసి తెలియని జ్ఞానంతో, ఉద్రేక పూరిత మనస్తత్వంతో సోషల్ మీడియాను వేదికగా మార్చుకుని ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, మరొక వర్గానికి చెందిన మత పరమైన ఒక వార్తను...
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్యక్తిపై బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. హిందూ స్త్రీలను అవమానించే విధంగా కడప జిల్లా మైదుకూరుకు చెందిన షేక్ అహ్మద్ అనే యువకుడు...