ఎన్నికల నేపథ్యంలో సోమ్ నాథ్ ఆలయంలో మోదీ పూజలు
గుజరాత్లో తొలి దశ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. డిసెంబర్ 1న 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు జోరుగా ప్రచారం ప్రారంభించాయి....