పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో చిచ్చు రగుల్చాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు బీజేపీ ఇప్పటి వరకూ రూట్ మ్యాప్ ఇవ్వలేని స్పష్టం చేయడంతో దీనికి కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...
హిందువుల పట్ల వై ఎస్ జగన్ ప్రభుత్వం విద్వేషం కక్కుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పండుగలు, పర్వదినాలు వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో రుసుములను భారీగా పెంచేసి భక్తులకు...
జగన్ ప్రభుత్వం కేవలం బటన్ నొక్కి.. తద్వారా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కానీ మోడీ ప్రభుత్వం… సంక్షేమ పధకాలలో ప్రజలను భాగస్వాములను చేసి..గడచిన...
సర్పంచ్ లకు రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం కుచ్చు టోపీ పెడుతోందని సర్పంచ్ లు నేరుగా బిజెపి కి వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నాడు 6వ రోజు బీజేపీ ప్రజాపోరు వీధి సభలు...
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు రాష్ట్ర అధ్యక్ష పదవిని రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా బిజెపి శ్రేణులు పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. బాణా సంచాకాల్చి,...
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ జులై 4న ఆంధ్రప్రదేశ్ రానున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని...
ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. సెలవులు వేసవిలో కాకుండా వర్షాకాలం ఇస్తారా అని దుయ్యబట్టారు.మే7వ తేదీ తో ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతున్నదశలో...
రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఆదుకోవడం లేదని బీజేపీ నేత సోము వీర్రాజు తప్పుబట్టారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ క్రీడారంగానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎందుకు కేటాయించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో స్పోర్ట్స్...
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నేతృత్వం లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం లోని రైతుల సమస్యలపై బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జి ఎస్.ఎస్.ఆర్.నాయుడు ఆధ్వర్యంలో సోమవారం నాడు నెల్లూరు...
విజయనగరం జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టుకు దగ్గరలోఉన్న ప్రదీప్ నగర్ స్థల వివాదం పుణ్యమా…ఈ నెల 19 మంత్రి బొత్స సత్యనారాయణ…తనసొదరుడు ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పిన మాటలు..రాజకీయ చిచ్చు రాజుకుంటోంది.మీకేం...