దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన కుటుంబాన్ని గాడ్సే వారసులు చేతిలో అధికారం పెట్టుకుని ఈడీ కేసులతో వేధిస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. ఆజాద్ కా గౌరవ యాత్ర లో...
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా పై పెట్టిన ఈడీ కేసులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పార్టీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆదేశాల మేరకు ఛలో...
నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు మేరకు సోనియా గాంధీకి సంఘీభావం తెలిపేందుకు ఈనెల 21,22వ,తేదీలలో జరిగే నిరసన కార్యక్రమాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని...
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి పీపీ మాధవన్పై అత్యాచారం, క్రిమినల్ బెదిరింపు కేసు నమోదైంది. 26 ఏళ్ల దళిత యువతి ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు...
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తున్నది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఈడీ కార్యాలయంలో విచారణకు పిలవడాన్ని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అక్టోబర్ లో...
ఉత్తరప్రదేశ్ శాసన వ్యవస్థ చరిత్రలో కాంగ్రెస్ అత్యంత దారుణమైన దశకు చేరుకోనుంది. 113 ఏళ్లలో తొలిసారిగా శాసన మండలిలో కాంగ్రెస్కు ప్రాతినిధ్యం లేని దుస్థితి దాపురిస్తున్నది. జూలై 6న కాంగ్రెస్ పార్టీ ఏకైక సభ్యుడు...
ఒక కుటుంబం ఒకే టిక్కెట్ నిర్ణయంతో కాంగ్రెస్ 3 రోజుల ‘చింతన్ శివిర్’ ముగిసింది. రాజస్థాన్లోని ఉదయపూర్లో మూడు రోజుల పాటు జరిగిన చింతన్ శివిర్ లో కుటుంబానికి ఒకే టిక్కెట్ నిర్ణయంతో బాటు...
దేశంలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకువచ్చే బాధ్యతను రాహుల్ గాంధీ చేపట్టక తప్పదనే వాదన వినిపిస్తున్నది. పార్టీలో నూతన ఉత్తేజం నింపేందుకు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్...
నిరాశలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త దిశను చూపించేందుకు నిర్దేశించిన మూడు రోజుల కాంగ్రెస్ చింతన్ శివిర్ శుక్రవారంనాడు ప్రారంభం కానున్నది. ఉదయ్పూర్లో ప్రారంభమయ్యే ఈ మేధోమధన శిబిరం నూతన ఆలోచనలతో రాబోయే ఎన్నికలను...