కోటప్పకొండ తిరునాళ్లకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
ఫిబ్రవరి 18వ తేదీన కోటప్పకొండలో జరగనున్న మహాశివరాత్రి తిరుణాళ్ల సందర్భంగా చేపట్టవలసిన బందోబస్తు,ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్ల గురించి పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోటప్పకొండపై గల సమావేశ మందిరంలో నిర్వహించిన...