చినజీయర్ పర్యటన తర్వాత టెంపుల్స్ పై పోలీసులు మరింత దృష్టి…!
రామతీర్థం నీలాచలం కొండపై జరిగిన రాములోరి శిరస్సు ఖండన అంశం…త్రిదండి చినజీయర్ పర్యటన తర్వాత మరింత ప్రాధాన్యత పెరిగింది. రామతీర్థం నీలాచలం కొండను సందర్శించిన చిన జీయర్..దేవతా మూర్తులను ఏడాది లోపు ఆగమ శాస్త్ర...