పెనుకొండ ప్రాచీన శివాలయంలో సంస్కృత శాసనం గుర్తింపు
విజయనగర సామ్రాజ్య పూర్వ రాజధాని నగరమైన పెనుకొండలోని ప్రాచీన శివాలయం ఐముక్తేశ్వర స్వామి గుడిలో ఒకటో దేవరాయకు చెందిన సంస్కృత శాసనాన్ని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి గుర్తించారు. ఐముక్తేశ్వరాలయాన్ని సందర్శించిన ఆయన రంగమండపం...