ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా ఎవరు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులవుతారనే విషయంలో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న ఆదిత్యానాథ్ దాస్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆదిత్యానాధ్...