తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో మంగళవారం ఉదయం 6 గంటలకు సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞాన...
లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి చేపట్టిన రామయంణంలోని యుద్ధకాండ పారాయణం జూలై 10న శనివారం ముగియనుంది. తిరుమలలోని వసంత మండపంలో జూన్ 11న ఈ పారాయణ కార్యక్రమం...
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఏప్రిల్ 10వ తేదీ శనివారం 12వవిడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 49వ...
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మార్చి 18వ తేదీ గురువారం 11వ విడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 7...