28.7 C
Hyderabad
April 20, 2024 07: 37 AM

Tag : Surabhi Vanidevi

Slider సినిమా

ఘనంగా అమృత లత అపురూప అవార్డుల ప్రదానోత్సవం

Satyam NEWS
సాహితీవేత్తలకు సన్మానం చేయడం ఎంతో మంచి విషయమని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. 2020- 21 సంవత్సరానికి అమృత లత అపురూప అవార్డుల ప్రదాన కార్యక్రమం నేడు రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య...
Slider సంపాదకీయం

ఎటాకింగ్ పాలిటిక్స్ కాదు… ప్లానింగ్ పాలిటిక్స్ కావాలి

Satyam NEWS
ఎన్నికలు జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్ ఎల్ సి స్థానాలలో టీఆర్ఎస్ విజయం సాధించడం ఆషామాషీగా జరిగింది కాదు. అభ్యర్ధుల ఎంపిక నుంచి పోలింగ్ వరకూ ఆ పార్టీ తీసుకున్న జాగ్రత్తలు విజేతగా నిలబెట్టాయి....
Slider ప్రత్యేకం

సీఎం ను కలిసిన ఎమ్మెల్సీ ఎన్నికల విజేత వాణిదేవి

Satyam NEWS
హైదరాబాద్ –రంగారెడ్డి – మహబూబ్ నగర్  పట్టభద్రుల నియోజక వర్గం నుంచి  ఎం.ఎల్.సీగా పోటీ చేసిన సురభి వాణీ దేవి, తన గెలుపు అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును, శనివారం సాయంత్రం ప్రగతి...
Slider కవి ప్రపంచం

మేరు కరుణ ధీరణి

Satyam NEWS
మేరు కరుణ తరుణీ అమృత హృదయ ధీరణి ప్రజా క్షేత్ర ప్రభంజనమా వాణీ నినాద సురభిళ పరిమళమా ఆనాడు నెహ్రూతో ఇందిర ఈనాడు పీ.వీ.తో వాణి అంతర్జాతీయ ఖ్యాతి నార్జింపగ రాజకీయ పరిజ్ఞాన పరిపూర్ణ...
Slider రంగారెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన

Satyam NEWS
టీఆర్ ఎస్ పార్టీ ఎం ఎల్ సి అభ్యర్థి సురభి వాణిదేవి కిఇప్పటికే అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన లభిస్తున్నదని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ...
Slider హైదరాబాద్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవికి పెరుగుతున్న మద్దతు

Satyam NEWS
హైద్రాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో జరిగే పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న సురభి వాణీదేవి కి పలు విద్యాసంస్థలు సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దిల్...
Slider మహబూబ్ నగర్

జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వాణిదేవి

Satyam NEWS
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి TRS పార్టీ తరపున MLC అభ్యర్థి గా బరిలో నిలిచిన సురభి వాణీదేవి నేడు గద్వాల జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు...
Slider మెదక్

సురభి వాణీదేవి సేవాభావం కలిగిన వ్యక్తి

Satyam NEWS
సురభి వాణి దేవి పీవీ కుమార్తె కాకుండా ‌విద్యావేత్త. సేవా భావం కలిగిన వ్యక్తి. అందుకే ఈ ఏకైక మహిళా అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు....