సాహితీవేత్తలకు సన్మానం చేయడం ఎంతో మంచి విషయమని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. 2020- 21 సంవత్సరానికి అమృత లత అపురూప అవార్డుల ప్రదాన కార్యక్రమం నేడు రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య...
ఎన్నికలు జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్ ఎల్ సి స్థానాలలో టీఆర్ఎస్ విజయం సాధించడం ఆషామాషీగా జరిగింది కాదు. అభ్యర్ధుల ఎంపిక నుంచి పోలింగ్ వరకూ ఆ పార్టీ తీసుకున్న జాగ్రత్తలు విజేతగా నిలబెట్టాయి....
హైదరాబాద్ –రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి ఎం.ఎల్.సీగా పోటీ చేసిన సురభి వాణీ దేవి, తన గెలుపు అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును, శనివారం సాయంత్రం ప్రగతి...
మేరు కరుణ తరుణీ అమృత హృదయ ధీరణి ప్రజా క్షేత్ర ప్రభంజనమా వాణీ నినాద సురభిళ పరిమళమా ఆనాడు నెహ్రూతో ఇందిర ఈనాడు పీ.వీ.తో వాణి అంతర్జాతీయ ఖ్యాతి నార్జింపగ రాజకీయ పరిజ్ఞాన పరిపూర్ణ...
టీఆర్ ఎస్ పార్టీ ఎం ఎల్ సి అభ్యర్థి సురభి వాణిదేవి కిఇప్పటికే అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన లభిస్తున్నదని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ...
హైద్రాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో జరిగే పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న సురభి వాణీదేవి కి పలు విద్యాసంస్థలు సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దిల్...
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి TRS పార్టీ తరపున MLC అభ్యర్థి గా బరిలో నిలిచిన సురభి వాణీదేవి నేడు గద్వాల జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు...
సురభి వాణి దేవి పీవీ కుమార్తె కాకుండా విద్యావేత్త. సేవా భావం కలిగిన వ్యక్తి. అందుకే ఈ ఏకైక మహిళా అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు....