సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం జాతీయ రహదారి 65 పై దురాజ్పల్లి గ్రామం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలను జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించి సిబ్బందితో కలిసి తనిఖీ చేసినారు. ఎస్పీ తనిఖీల్లో ఉండగా...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 14వ,వార్డులో వడదెబ్బతో అకాల మరణం చెందిన పెండ్ర చిన్న కుటుంబానికి శనివారం రైస్ బ్యాగ్ ను కౌన్సిలర్ ఇందిరాల త్రివేణి వెంకటేష్ అందజేశారు. హుజూర్ నగర్...
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ పంపిణీలో అవకతవకలు జరిగాయి అంటూ గ్రామపంచాయతీకి తాళం వేసి ముళ్లకంచే అడ్డుగా వేసి ఆందోళన చేపట్టారు, గ్రామంలో ఇల్లు పొలాలు ఉన్నవారికి...
సూర్యాపేట జిల్లా చివ్వెంల బీసీ గురుకుల పాఠశాలలో జరిగిన దుర్ఘటనలో ఒక విద్యార్ధి మరణించారు. అక్కడ నీటి సంపు కూలి ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక...
గులాబీ జెండాయే అందరికి అండ అని, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే...
సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, డీసీసీబీ జిల్లా చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. చిలుకూరు మండల కేంద్రంలో చిలుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార...
విజయవాడ నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రానికి అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం, పటికను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో పట్టుకున్నారు. విజయవాడ నుంచి సూర్యాపేటకు నల్లబెల్లం తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు...
భక్తి భావం తోనే దైవానుగ్రహం పొందవచ్చు అని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ , డి సి ఎం ఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ లు అన్నారు. ఆదివారం సూర్యాపేట మున్సిపాలిటీ...
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయిని గూడెంలో CI రామలింగారెడ్డి ఆధ్వర్యంలో అర్ధరాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 27 బైకులు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ...
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్య పహాడ్ వద్ద మూసీ నదిలో ఈనెల 19 లభ్యమైన శవంకు సంబందించిన కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబoదించిన వివరాలు హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, ఎస్సై సైదులు...