ఎస్వీబీసీ హిందీ ఛానల్ ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని దేశమంతటా ప్రచారం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై టిటిడి ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో జరిగిన ఈ...
శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం, హిందూ ధర్మప్రచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఒక ఆయుధం లాంటిదని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి అన్నారు. ఎస్వీబీసీ 13వ వార్షికోత్సవం సందర్భంగా...
అశ్లీల చిత్రాల ఘటనలో మరో ముగ్గురు ఎస్వీబీసీ ఉద్యోగులు సస్పెన్షన్కు గురయ్యారు. SVBC ఎడిటర్ కృష్ణారావు, మేనేజర్లు మురళీకృష్ణ, సోమశేఖర్పై వేటు వేశారు. అశ్లీల దృశ్యాల లింక్ ఘటనలో ఇప్పటివరకు 10 మందికి ఉద్వాసన...
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో ధార్మిక, భక్తిప్రచార కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు గాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26 లక్షలా 98 వేలా 70 రూపాయలు స్పాన్సర్షిప్ అందించింది. బ్యాంకు ఎండి చల్లా...
లోక కళ్యాణార్థం అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీటీడీ భగవత్ సంకల్పంతో తొలిసారి కార్తీక మాసం మొత్తం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. వీటిని ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా హిందూ సమాజంలో ఆధ్యాత్మిక...
ఎస్ వి బి సి చైర్మన్ గా రాజీనామా చేసిన సినీనటుడు పృథ్వి అందరికి శాపనార్థాలు పెట్టారు. తనపై కుట్ర పన్నిన వారు నాశనం అయిపోతారని ఆయన అన్నారు. తన రాజీనామా వ్యవహారాన్ని చెప్పేందుకు...
వివాదాలు ముసురుకున్న నేపథ్యంలో ఎస్ వి బి సి చైర్మన్ పోస్ట్ కు పృథ్వి రాజీనామా చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన బహిరంగంగా ఈ రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఒక ఉద్యోగస్థురాలితో ఫోన్ లో...