లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి కరోనా వైరస్ వ్యాప్తికి కారణమయ్యారని అరోపణలు ఎదుర్కొంటున్న 20 మంది విదేశీ ముస్లింలను ముంబయి కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఇండోనేసియాకు చెందిన 10 మంది, పూర్వ రష్యాలోని క్వైర్...
తబ్లిగీ జమాత్ కార్యకర్తలు హీరోలు అంటూ ట్వీట్ చేసిన కర్నాటక క్యాడర్ ఐఏఎస్ అధికారికి ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. తబ్లిగీ జమాత్ ను హీరోలు అనడమే కాకుండా మీడియాను హ్యాష్ ట్యాగ్...
గత నెలలో న్యూఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన తబ్లిగీ జమాత్ లో 7,600 మంది భారతీయులు, 1,300 మంది విదేశీయులు హాజరైనట్టు గుర్తించామని ఈ కారణంగా దాదాపు 9 వేల మంది ఇప్పుడు...