టంగుటూరి ప్రకాశం పంతులు మనవడికి అవమానం
టంగుటూరి ప్రకాశం పంతులు మనవడికి అవమానం జరిగింది. ప్రతి సంవత్సరం గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రకాశం జిల్లా జిల్లా కలెక్టర్, మంత్రులు.. ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ ను సన్మానిస్తున్నారు. ఈసారి మాత్రం...