రాష్ట్రంలో ఉన్మాద పాలన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి
ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఉన్మాదం పెరిగింది అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరి ఎరిక్షన్ బాబు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. టిడిపి సీనియర్ నాయకులు కళావెంకట్రావుని రాత్రి పూట ఉగ్రవాదిని...