కడపజిల్లా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు డిమాండ్లను...
రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మృతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా రాజంపేటలో టీడీపీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం ర్యాలీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ పొలిట్...
ప్రతిపక్షాలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నదని ఆయన అన్నారు. రేణిగుంట ఎయిర్...
కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధి లోని కుమ్మరపల్లి గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేయటం వాటికి...
కరోనా కేసులు రోజు రోజుకు ఉదృతంగా పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్...
కడప జిల్లా కడప జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవికి మల్లెల శ్రీ వాణి రాజీనామా చేశారు. ప్రస్తుత రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి తెలుగుదేశం లో ఉన్నపుడు చురుగ్గా అన్నీ కార్యక్రమాల్లో...
రాష్ట్ర ప్రభుత్వం కరోనాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కొనసాగిస్తున్న వారం రోజుల కార్యాచరణలో భాగంగా రెండవ రోజు కడప అసెంబ్లీ తెదేపా ఇంచార్జ్ వి.ఎస్.అమీర్ బాబు తన స్వగృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ...
చెన్నై లో నివాసం ఉంటున్న వైయస్ భారతి బంధువు సుధాకర్ రెడ్డి కి మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి చేర్చేందుకు డబ్బులు తరలిస్తున్నారు అన్న ఆరోపణలపై లోతుగా విచారణ జరపాలని కడప జిల్లా రాజంపేట...
అవినీతి నిర్మూలనే తమ ప్రభుత్వ ధ్యేయం అని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హవాలా ద్వారా వేల కోట్ల రూపాయలు తరలించిన వైనంపై సమగ్ర విచారణ జరపాలని కడప అసెంబ్లీ టీడీపీ ఇంచార్జీ...
సమసమాజ స్థాపన కోసం అలుపెరుగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ఉప ప్రధాని డాక్టర్. బాబూ జగ్జీవన్ రామ్ అని కడప అసెంబ్లీ తెదేపా ఇంచార్జ్ వి.ఎస్.అమీర్ బాబు కొనియాడారు....