38.2 C
Hyderabad
April 25, 2024 14: 39 PM

Tag : Telangana Assembly

Slider గుంటూరు

పటిష్ట భద్రత కోసం సరిహద్దు జిల్లాల ఎస్ పిల సమావేశం

Bhavani
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల భద్రత కోసం ఎస్ పిల సమావేశం జరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల సహకార సమావేశం...
Slider ముఖ్యంశాలు

జీవితాన్ని నేర్పేది గురువు: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

Satyam NEWS
తల్లి జన్మనిస్తే తండ్రి నడక నేర్పిస్తాడని, కానీ జీవితాన్ని నేర్పేది మాత్రం గురువేనని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ఉత్తమ ఉపాధ్యాయులకు...
Slider ముఖ్యంశాలు

ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Bhavani
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 3వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై...
Slider హైదరాబాద్

తెలంగాణలో అధికారం దక్కేవరకూ అందరూ కృషి చేయాలి

Satyam NEWS
తెలంగాణ లో అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని కేరళ బిజెపి రాష్ట్ర కార్యదర్శి సుమలత పిలుపునిచ్చారు. బాగ్ అంబర్పేట్ డివిజన్ భరత్ నగర్ శక్తి కేంద్ర ప్రముఖ్ ఎడెల్లి భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన...
Slider ప్రత్యేకం

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి

Satyam NEWS
కేంద్ర మంత్రి వర్గంలో బండి సంజయ్ కు చోటు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ వైపు రెడ్డి సామాజిక వర్గం మొగ్గు...
Slider నిజామాబాద్

అవతార పురుషుడు నందమూరి తారకరాముడు

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహాన్ని నేడు ఆయన శతజయంతి సందర్భంగా నందమూరి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి...
Slider ముఖ్యంశాలు

రాజకీయాల కోసం అసెంబ్లీని వాడుకున్న కేసీఆర్

Satyam NEWS
కేంద్రంపై బురద జల్లేందుకు అసెంబ్లీని వాడుకున్నారని కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత బడ్జెట్‌లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదన్నారు. కేంద్రాన్ని విమర్శించిన కేసీఆర్‌...
Slider ముఖ్యంశాలు

రూప్ టాప్ సౌర విద్యుత్ఉత్పత్తికి ప్రోత్సాహాకం

Satyam NEWS
రూప్ టాప్ ద్వారా సౌర విద్యుత్పత్తికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.ఆదివారం రోజున రాష్ట్ర శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యులు గువ్వల బాలరాజు,కోరుకంటి చందర్,కే.మహేష్...
Slider నిజామాబాద్

అత్యధిక పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం దామరంచ, అన్నారం, రైతునగర్ గ్రామాలలో ఈరోజు పర్యటించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి గ్రామాలలో అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం జరిగిన గ్రామ సభలలో...
Slider సంపాదకీయం

కుట్ర ఎవరు చేశారో వై ఎస్ షర్మిలే చెప్పాలి

Satyam NEWS
తన తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డిని కుట్ర పన్ని చంపారు అంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల నేడు చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఉమ్మడి...