కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల సమావేశం కాబోతున్నారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. వైఎస్ షర్మిల ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తుంటే ఏమని తిట్టాలో కూడా అర్ధం కావడం లేదు. తెలంగాణ లోని 119 నియోజకవర్గాలలో ఇంకా 20 నుంచి 25 శాతం ఓటు బ్యాంకు ఇంకా ఆ పార్టీకి...
రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. కేసీఆర్ చేతగాని పాలన వల్ల తెలంగాణలో కరోనా మరణాలు సంభవించాయని ఆయన మండిపడ్డారు. శనివారం భట్టి విక్రమార్క మల్లు గాంధీ...
తెలంగాణ కాంగ్రెస్ కొత్త దూకుడును అలవాటు చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ తరువాత దాదాపు అధికార పార్టీపై దూకుడు మర్చిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్త జవసత్వాలతో దూసుకుపోతోంది. అధికార టీఆర్ఎస్ పై గట్టిగా...
వైయస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో ని నేతాజీ చౌక్ లో మాస్క్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్...
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీ యం.డి.అజీజ్ పాషా ధ్వజమెత్తారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పిలుపు...
ప్రాజెక్టులను సందర్శిస్తే కెసిఆర్ కు వచ్చిన నష్టం ఏంటి? కెసిఆర్ తప్పులు బయట పడతాయి అనే భయంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిందని కాంగ్రెస్ పార్టీ సోషల్...
టిఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలన చూస్తే రజాకార్ల కాలం గుర్తుకు వస్తున్నదని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ.ఎం.పి డా.మల్లురవి అన్నారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చిన G.O No.203 కు వ్యతిరేకంగా...
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి కార్యక్రమం హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హుజూర్ నగర్ ప్రధాన రహదారిలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్...