అన్నమయ్య జిల్లా రాజంపేట ఆకేపాటి భవన్లో మంగళ వారం స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గం లో వైసీపీ నుంచి టిడిపిలో...
సీఎం జగన్ మైనారిటీల ద్రోహి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. మైనార్టీలకు వైసీపీలో సముచిత స్థానం దక్కడం లేదని ఆయన అన్నారు. అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు సేవలు...
టిడిపి, జనసేన, బిజెపి కూటమి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని, రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా జనసైనికులు తమ సత్తా ఏంటో చూపాలని జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ జన సైనికులు,...
ప్రకాశం జిల్లా దర్శి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి దర్శి ప్రజలు అపూర్వ స్వాగతం లభించింది. ఊరూరా జనం నీరాజనాలు పట్టారు. దర్శి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి...
వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు పింఛన్లు ఇచ్చేందుకు డబ్బుల్లేని జగన్ రెడ్డి ప్రభుత్వం తమపైకి నెపం నెడుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు విమర్శించారు. టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో టీడీపీ...
తెలుగు యువత కార్యకర్త నుంచీ పార్టీలో ఉన్న నన్ను… అధ్యక్షుడు గుర్తించి ఎంపీ అభ్యర్ధిగా నిలబెట్టినందుకు తగిన రుణం తీర్చుకుంటానని టీడీపీ-జనసేన-బీజేపీ విజయనగరం ఎంపీ అభ్యర్ధి కే. అప్పలనాయుడు స్పష్ఠం చేశారు. పార్టీ కార్యాలయం...
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ నిన్న కేంద్ర ఎన్నికల...
ఒక నిరంకుశ పాలకుడిపై నిరంతరాయంగా ఐదు సంవత్సరాల పాటు పోరాడటం అంటే మాటలు కాదు. మామూలు విషయం కూడా కాదు. మొదటి సంవత్సరం పాటు ఏ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇంటి నుంచి...
రాష్ట్రంలో సైకో పాలన పోయే సమయం వచ్చిందని, మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రాబోతోందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యలు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు జోస్యం చెప్పారు .పార్టీ 42 వ...
రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తాను అనుకోవడం లేదని, తానైతే ఎంపీగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఒక అసెంబ్లీ...