(మా శర్మ, సీనియర్ జర్నలిస్టు) ప్రతి ఏటా దీన్ని పండుగలా జరుపుకోవాలని యునెస్కో 1999 నవంబర్ 17వ తేదీ నాడు ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రపంచ దేశాలన్నీ తల్లిభాషను తలపుల్లో నిలుపుకుంటూ తరిస్తున్నాయి....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి 1వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఇంగ్లీషు మాథ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు ఇచ్చిన జీ.ఓ.లు 81 85 ఉన్నత న్యాయ స్థానం కొట్టివేయడం...
రాష్ట్ర హైకోర్టు తీర్పు వై ఎస్ జగన్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి అన్నారు. ఇంగ్లీష్ మీడియం ను నిర్బంధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం...
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యకలాపాలన్ని తెలుగులోనే కొనసాగించాలని ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రపంచ తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు కోటిపల్లి సుబ్బారావు ఒక ప్రకటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు....
దేశ బాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు కానీ నేడు ఆంధ్రప్రదేశ్ లో వాడుక భాషలు అయిన తెలుగు, ఉర్దూ కనుమరుగు అయే పరిస్థితి ఉందని దీన్ని ఎట్టిపరిస్థితులో సహించేది లేదని జమతే ఇస్లాం...
ప్రాంతీయ భాషపై ప్రాంతీయ పార్టీ కత్తి కట్టడం ఏంటి అనే అంశం పార్లమెంటు సెంట్రల్ హాల్ లో చర్చనీయాంశమైన విషయం తెలిసింది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే తమ భాష కోసం...