తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్య, నలుగురు చిన్నారులను దారుణంగా నరికి చంపాడు. వారందరినీ హత్య తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడు భార్య, నలుగురు బిడ్డలను గొడ్డలితో నరికి చంపిన...
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దారుణమైన సంఘటన జరిగింది. మాచర్ల పట్టణంలోని నెహ్రు నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ నివశిస్తున్న ఒక 20 ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే గర్భందాల్చింది. ఆ...