జమ్మూకశ్మీర్ జైళ్ల నుంచి భారీగా ఉగ్రవాదుల తరలింపు
జమ్మూకశ్మీర్లో ఒక్కసారిగా ఉగ్రవాద ఘటనలు పెరిగిపోవడంతో అక్కడి జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను ఇతర రాష్ట్రాల జైళ్లకు తరలిస్తున్నారు. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న 38 మంది ఖైదీలను ఆగ్రా సెంట్రల్ జైలుకు తరలించారు. వీరంతా...