మహారాష్ట్రలో సౌతాఫ్రికా ప్రయాణికుడికి కరోనా
మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన డోంబివ్లిలో కరోనా కలకలం సృష్టించింది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తి కోవిడ్ 19 పాజిటివ్గా తేలింది. దీంతో ఒక్కసారిగా గందరోళ వాతావరణం నెలకొంది. అయితే ఇది ఒమిక్రాన్...