రాష్ట్రంలో 12918 పంచాయతీలలో దొంగలు పడి 8660 కోట్ల రూపాయలు దొంగిలించారని ఏలూరు జిల్లాలో కొంతమంది పంచాయతీ సర్పంచ్ లు సోమవారం ఏలూరు జిల్లా ఎస్ పి మేరీ ప్రశాంతి కి పిర్యాదు చేసారు....
ఆదిలాబాద్ పట్టణంలో ఈనెల 8న అర్ధరాత్రి 8 లక్షల విలువైన భారీ చోరీ జరగడంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం, సవాలుగా తీసుకొని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, నియమించిన ప్రత్యేక బృందం టాస్క్...