40.2 C
Hyderabad
April 19, 2024 18: 07 PM

Tag : Three capitals

Slider సంపాదకీయం

మళ్లీ మూడు రాజధానుల బిల్లు…..?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు మరొక మారు తీసుకురానున్నారా? దీనికి అవుననే సమాధానం వినిపిస్తున్నది. అమరావతి రాజధాని పై రాష్ట్ర హైకోర్టు తీర్పు రావడం, దానిపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లిన నేపథ్యంలో...
Slider కృష్ణ

Save Amaravati: మేకవన్నె పులుల నిజస్వరూపం బయటపడింది

Satyam NEWS
మూడు రాజధానుల ముసుగు తొలగిపోయింది. మేక తోలు కప్పుకున్న పులుల నిజ స్వరూపం బయట పడింది అని వ్యాఖ్యానించారు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
Slider విశాఖపట్నం

మూడు రాజధానులతో పోట్లాటలు తప్ప ప్రయోజనం శూన్యం

Bhavani
మూడు రాజధానుల వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు తప్ప దీనివల్ల ఒనగూరేది ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖపట్టణం జీవీఎంసీ సమీపంలోని గాంధీ...
Slider సంపాదకీయం

Ever ending story: అమరావతిపై ‘సుప్రీం’కు వద్దు… కానీ…..

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అమరావతిని రాజధానిగా కొనసాగించే విషయంలో విస్పష్టమైన తీర్పు ఇచ్చినందున జగన్ ప్రభుత్వ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఎంతో ఆసక్తికరమైన ఈ అంశంపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో మంత్రులు...
Slider ప్రత్యేకం

అమరావతిపై జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Satyam NEWS
అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అపూర్వ విజయం సొంతం అయింది. రాజధాని అమరావతిపై హైకోర్టు చారిత్రాత్మక తీర్పును నేడు వెలువరించింది. హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తగిలిన ఎన్నో ఎదురుదెబ్బల్లోకెల్లా...
Slider సంపాదకీయం

అమరావతిని రాజధాని గా కన్ఫర్మ్ చేసిన కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS
మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల ప్రజలను ఆకట్టుకోవాలని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట పడ్డదా? మూడు రాజధానులను వ్యతిరేకించే వారిని ఆయా ప్రాంతాలకు శత్రువులుగా చూపిస్తూ రాజకీయ...
Slider ప్రత్యేకం

సత్యం న్యూస్ చెప్పిందే జరిగింది: మూడు రాజధానుల్లో న్యాయ రాజధాని దిశగా అడుగులు

Satyam NEWS
ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలకు చెందిన కోటి కళ్లు కొత్త వార్తల కోసం వెతుకుతున్న ఈ రోజుల్లో కూడా సత్యంన్యూస్.నెట్ ప్రత్యేక వార్తలు అందిస్తుంది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి...
Slider ప్రకాశం

మూడు రాజధానుల రచ్చపై గంగుల ప్రతాప్ రెడ్డి ఫైర్

Satyam NEWS
ప్రకాశం జిల్లా కంభం లో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నాగార్జున రెడ్డి జయంతిని నిర్వహించారు పలువురు వైసిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కందుల నాగార్జున రెడ్డి చిత్రపటానికి  ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం...
Slider నెల్లూరు

దమ్ముంటే చంద్రబాబు నాయుడు సవాల్ ను స్వీకరించండి

Satyam NEWS
ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రయోగం చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్ ను స్వీకరించి...
Slider ప్రత్యేకం

మూడు రాజధానుల బిల్లుపై సత్యం న్యూస్ ముందే చెప్పింది

Satyam NEWS
అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల బిల్లుపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ సంతకం చేశారని సత్యం న్యూస్ ఈ నెల 21వ తేదీనే వెల్లడించింది. న్యాయ శాఖ తన అభిప్రాయం చెప్పేందుకు గవర్నర్ మూడు...