బస్సును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పుదుకొట్టె సమీపంలో ఓ ప్రైవేట్ బస్సును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నామ సముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని పుదుకొట్టె సమీపంలో తిరుచ్చి-రామేశ్వరం జాతీయ...